బీజేపీకి అంత ఈజీ కాదు !
KTV TELUGU :- మూడోసారి విజయం బీజేపీకి అంత సులువు కాదు. బీజేపీ నేతలు ప్రచారం చేసుకున్నట్లుగా.. సర్వేలలో వస్తున్నట్లుగా అంత ఈజీగా పరిస్థితులు లేవు, ఈ విషయాన్ని దేశంలో నెంబర్ వన్ సెఫాలజిస్టులుగా ఉన్న యాక్సిస్ మైండ్ ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తానే విశ్లేషించారు. రాష్ట్రాల వారీగా చూస్తే బీజేపీలోనూ కంగారు ఎక్కువగానే ఉందని అర్థమవుతుంది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకోవాలన్న కమలనాథుల కల నెరవేరాలంటే యూపీ, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలను స్వీప్ […]